చంద్రబాబును కలిసిన మంత్రి అంబటి బాధితులు

X
By - Subba Reddy |27 April 2023 5:30 PM IST
కూతురు చనిపోతే తమకు వ చ్చిన పరిహారంలో మంత్రి అంబటి సగం డబ్బులు అడిగారని చంద్రబాబు వద్ద వాపోయారు
మంత్రి అంబటి రాంబాబు బాధితులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. కూతురు చనిపోతే తమకు వ చ్చిన పరిహారంలో మంత్రి అంబటి సగం డబ్బులు అడిగారని చంద్రబాబు వద్ద వాపోయారు. ఘటనపై కలత చెందిన చంద్ర బాబు తురకా గంగమ్మ కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మంగమ్మ ఇంకో కూతరుకు చదువు చెప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
